Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రంలో భారీ బందోబస్తు: పరిస్థితిని సమీక్షిస్తున్న డీజీపీ

Webdunia
గురువారం, 6 జనవరి 2011 (10:49 IST)
రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. డీజీపీ అరవింద రావు అన్ని జిల్లాల్లో నెలకొన్న పరిస్థితిని ఎప్పటికపుడు సమీక్షిస్తున్నారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక గురువారం బహిర్గతం కానున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ తరహా చర్యలు చేపట్టినట్టు డీజీపీ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 కంపెనీల కేంద్ర బలగాలు మోహరించినట్లు ఆయన తెలిపారు.

ఇకపోతే.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే 18 కంపెనీల బలగాలను మొహరించినట్టు సిటీ కమిషనర్ ఏకే.ఖాన్ తెలిపారు. ఆందోళనలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, నివేదికలపై అనుకూల, వ్యతిరేక ప్రదర్శనలను ఎలక్ట్రానికి మీడియా ప్రసారం చేయరాదని హెచ్చరించారు.

ఎన్.బి.ఏ ఆంక్షలను ఉల్లంఘించి ప్రసారం చేసే ఛానళ్ళపై చర్యలు తీసుకుంటామని ఆనయ తెలిపారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలు విధిగా ఎన్‌బీఏ మార్గదర్శకాలను పాటించి సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చారిత్రక నేపథ్య కథతో కార్తీ 29 సినిమా ప్రకటన - 2025లో రిలీజ్ కు ప్లాన్

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు!

ముంబై నటి కాదంబరి జెత్వానీ అరెస్టుకు తాడేపల్లి ప్యాలెస్‌లో ప్లాన్.. కర్తకర్మక్రియ ఆయనే...

'మత్తు వదలరా-2' చిత్రాన్ని చూసి చిరంజీవి - మహేశ్ బాబులు ఎమన్నారు?

మోహన్ బాబు యూనివర్శిటీలో అధిక ఫీజులు వసూలు.. స్పందించిన మంచు మనోజ్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

Show comments