Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రంలో భారీ బందోబస్తు: పరిస్థితిని సమీక్షిస్తున్న డీజీపీ

Webdunia
గురువారం, 6 జనవరి 2011 (10:49 IST)
రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. డీజీపీ అరవింద రావు అన్ని జిల్లాల్లో నెలకొన్న పరిస్థితిని ఎప్పటికపుడు సమీక్షిస్తున్నారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక గురువారం బహిర్గతం కానున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ తరహా చర్యలు చేపట్టినట్టు డీజీపీ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 కంపెనీల కేంద్ర బలగాలు మోహరించినట్లు ఆయన తెలిపారు.

ఇకపోతే.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే 18 కంపెనీల బలగాలను మొహరించినట్టు సిటీ కమిషనర్ ఏకే.ఖాన్ తెలిపారు. ఆందోళనలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, నివేదికలపై అనుకూల, వ్యతిరేక ప్రదర్శనలను ఎలక్ట్రానికి మీడియా ప్రసారం చేయరాదని హెచ్చరించారు.

ఎన్.బి.ఏ ఆంక్షలను ఉల్లంఘించి ప్రసారం చేసే ఛానళ్ళపై చర్యలు తీసుకుంటామని ఆనయ తెలిపారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలు విధిగా ఎన్‌బీఏ మార్గదర్శకాలను పాటించి సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆకాష్ జగన్నాథ్ యాక్షన్ సినిమా తల్వార్ లో నటుడిగా పూరి జగన్నాథ్

శబ్ధం హారర్ జానర్ తర్వాత మయసభ, మరకతమణి 2 చేస్తున్నాను : హీరో ఆది పినిశెట్టి

Shiva Rajkumar: క్యాన్సర్‌ నుంచి కోలుకున్న శివన్న.. చెర్రీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటా..

తెలుగులో దినేష్ విజన్ నిర్మించిన విక్కీ కౌశల్ ఛావా విడుదల

భూమిక ముఖ్య పాత్ర‌లో గుణ శేఖర్ యుఫోరియా షూట్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

Show comments