Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రాన్ని విభజించడం అంత సులభం కాదు: ఎంపీ కావూరి

Webdunia
బుధవారం, 5 జనవరి 2011 (15:33 IST)
రాష్ట్రాన్ని విభజించడం అంత సులభమైన విషయం కాదని తాను భావిస్తున్నట్టు ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు అభిప్రాయపడ్డారు. ఆయన బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముక్కలు చేయడం అంత తేలికైన పని కాదని తాను భావిస్తున్నట్టు చెప్పారు.

హోం మంత్రి చిదంబరం ఏర్పాటు చేయనున్న అఖిలపక్ష సమావేశంలో చర్చించాల్సిన అంశాలపైనే తాము ప్రణబ్‌తో చర్చించినట్టు తెలిపారు. ఒక కాంగ్రెస్ పార్టీ సభ్యునిగానే ఆయనతో భేటీ అయ్యామన్నారు. ఈనెల ఆరో తేదీన ప్రస్తావించాల్సిన అంశాలపైనే చర్చిస్తామన్నారు.

అలాగే, నివేదిక ప్రతులను అందజేసిన తర్వాత తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు కొంత సమయం ఇవ్వాలని తాము కోరినట్టు చెప్పారు. దీనికి ప్రణబ్ కూడా ఏకీభవించారన్నారు. నివేదిక అందుకున్న తర్వాత పూర్తిగా అధ్యయనం చేసి అభిప్రాయం వెల్లడించాలని కోరారినట్టు ఆయన తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

Show comments