Webdunia - Bharat's app for daily news and videos

Install App

6న అఖిలపక్ష భేటీకి హాజరుకానున్న కావూరి - ఉత్తమ్

Webdunia
సోమవారం, 3 జనవరి 2011 (15:41 IST)
ఒకవైపు తెరాస, భాజపా ఢిల్లీలో జరుగనున్న అఖిలపక్ష సమావేశానికి గైర్హాజరు కావాలని నిర్ణయించుకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం సమావేశానికి హాజరయ్యేందుకు పంపాల్సిన ప్రతినిధుల ఎంపిక పనిలో పడింది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.... ఈ నెల ఢిల్లీలో అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ పార్టీ తరపున కావూరి సాంబశివరావు, ఉత్తమ కుమార్ రెడ్డి హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే తెలుగుదేశం పార్టీ మాత్రం ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతోంది. అయితే అఖిలపక్షం సమావేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కేంద్రం మరోసారి దొంగాట ఆడుతోందని ఇప్పటికే తెలంగాణా ప్రాంత తెలుగుదేశం నాయకులు ధ్వజమెత్తారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

Show comments