Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పని అయిపోయింది.. ఇక మేమే నంబర్ వన్..: జగన్

Webdunia
ఆదివారం, 2 జనవరి 2011 (12:25 IST)
రాబోయే ఉప ఎన్నికలలో ఎంపిగానే పోటీ చేస్తానని యువనేత, కాంగ్రెస్ మాజీ ఎంపీ వైఎస్ జగన్మోహన రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకు జరిగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనని హిందూస్థాన్ టైమ్స్‌ అనే ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి దాదాపు నెలరొజులు గడచిన అనంతరం ఆయన తన భవిష్యత్ కార్యాచరణ గురించి వివరించారు. ఢిల్లీ రాజకీయాలపై ఆసక్తి లేకపోయినప్పటికీ ఎంపీగానే పోటీ చేస్తానని ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు 1994 నాటి పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. వైఎస్ఆర్ మరణ వార్త విని తెలంగాణాలో 350 మంది మరణించారని, వారిని ఓదార్చడానికి త్వరలోనే తెలంగాణాలో పర్యటిస్తానని జగన్ తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Show comments