Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓయూలో మళ్లీ ఉద్రిక్తత: పరీక్షా కేంద్రాల వద్ద బైఠాయింపు!!

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2010 (13:17 IST)
ఉద్యమాల ఖిల్లా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంసీఏ, ఎంఈడీ పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అయితే, పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తే లేదని వర్శిటీ ఉపకులపతి తిరుపతిరావు తేల్చి చెప్పారు.

దీంతో విద్యార్థులు సామూహికంగా పరీక్షలను బహిష్కరించారు. విద్యార్థులకు ఉస్మానియా వర్శిటీ జేఏసీ మద్దతు తెలిపింది. సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్, కోఠీ కళాశాలతో పాటు ఓయూలోని రెండు పరీక్ష కేంద్రాలకు కూడా విద్యార్థులు హాజరు కాలేదు. కాగా ముందు జాగ్రత్త చర్యగా ఉస్మానియాలో పోలీసులు భారీగా మోహరించారు.

అంతకుముందు వీసీ తిరుపతిరావు మాట్లాడుతూ సోమవారం నుంచి ఉస్మానియా వర్శిటీ పరిధిలో జరిగే ఎంసీఏ, ఎంఈడీ పరీక్షలను యధావిధిగా నిర్వహిస్తాని రెండు రోజుల క్రితమే ప్రకటించారు. అదేవిధంగా సోమవారం పరీక్షలను నిర్వహించారు. అయితే, పరీక్షలను అడ్డుకుంటామని ఓయూ జేఏసీ పిలుపునివ్వడంతో ముందు జాగ్రత్త చర్యగా పరీక్షా కేంద్రాల వద్ద భారీగా సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

Show comments