Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుల రుణం తీర్చుకోవడానికే నా పోరాటం: చంద్రబాబు

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2010 (14:50 IST)
తాను అనని మాటలు తనకి అంటగట్టి రైతులకు దూరం చేసే కుట్ర చేశారని నిరవధిక దీక్షలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రైతుల రుణం తీర్చుకునేందుకే తాను పోరాటం చేస్తున్నానన ి ఆయన చెప్పారు. విపత్తు బాధితులకు నష్టపరిహారం, పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకూ తన పోరాటం ఆగదని మాజీ ముఖ్యమంత్రి తెలిపారు.

ఇదిలా ఉండగా.. రైతు సమస్యలపై నిరవధిక దీక్ష చేస్తున్న బాబును పరామర్శించే వారు సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. తాజాగా.. చంద్రబాబు అల్లుడు, ప్రముఖ సినీనటుడు నందమూరి కళ్యాణ్‌రామ్ కూడా తన మామ చంద్రబాబును పరామర్శించారు. ఆదివారం నాడు మందకృష్ణ మాదిగ, ఆర్. కృష్ణయ్యలు కూడా బాబును కలిసి తమ సంఘీభావం ప్రకటించారు.

కాగా.. బాబు మరో అల్లుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా సోమవారం సంఘీభావ దీక్ష చేపట్టనున్నారు. న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌‌లో చంద్రబాబుతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరోజు పాటు దీక్ష చేయనున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

Show comments