Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను తొక్కటానికి చూస్తున్నారు: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

Webdunia
ఒకవైపు ఓదార్పు, రైతు పరామర్శ యాత్రలతో కాంగ్రెస్ ప్రభుత్వం కంటిపై కునుకు లేకుండా చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడపలో పాగా వేశారు. తన తల్లి, తను రాజీనామాలు చేసిన స్థానాల్లో తిరిగి దక్కించుకోవడంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఆయన శనివారం కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన విషయంతోపాటు తనను తొక్కేసేందుకు తన నియోజకవర్గం పరిధిలో ముగ్గురికి మంత్రి పదవులను కట్టబెట్టారన్నారు. అంతేకాదు... అధికారం ఆశ చూపి తన చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుని కుటుంబాన్ని చీల్చారని ఆరోపించారు.

నిజాయితీ, సచ్ఛీలత కలిగిన నాయకులనే ఇక్కడి వారు గెలిపిస్తారన్నారు. మరో మూడేళ్లపాటు తన వెంట వచ్చేవారికి కష్టాలు, నష్టాలు ఉంటాయనీ, మూడేళ్లు గడిచిన తర్వాత మరో 30 ఏళ్లపాటు స్వర్ణ బాటేనని అభిమానులు, కార్యకర్తల కేరింతల మధ్య ప్రకటించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

Show comments