Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రైతుల కన్నీళ్లు పట్టించుకోని తెరాస: నామా

Webdunia
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)పై ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వర రావు ధ్వజమెత్తారు. తెలంగాణ రైతుల కన్నీళ్లు ఏనాడు పట్టించుకోని తెరాస పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తెలంగాణ రైతంగానికి క్షమాపణ చెప్పాలని నామా డిమాండ్ చేశారు.

రైతుల సమస్యలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రాజకీయ దీక్ష అని విమర్శించిన తెరాసపై నామా నిప్పులు చెరిగారు.

రైతు బిడ్డలు తెలుగుదేశం పార్టీ వెంట ఉండకూడదనే వారు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారా అని నామా ప్రశ్నించారు. రైతు బిడ్డలు చదువుకోవాలన్నదే చంద్రబాబు నాయుడు ఆకాంక్ష అని నామా వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

Show comments