Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త పార్టీ పెడితే మాతో పెట్టుకో: జగన్‌కు వెంకయ్య సూచన!

Webdunia
కాంగ్రెస్ రెబెల్ ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డితో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డిలు ఫోనులో మాట్లాడారు. జగన్ పెట్టే కొత్త పార్టీని తాము స్వాగతిస్తున్నట్టు ఈ సందర్భంగా వారు వెల్లడించారు.

అదేసమయంలో కొత్త పార్టీ తమతో పొత్తు పెట్టుకోవాలని జగన్‌కు వెంకయ్య సూచించినట్టు సమాచారం. కర్ణాటక మంత్రులు గాలి సోదరుల సూచన మేరకే వెంకయ్య ఫోన్ చేసినట్టు సమాచారం.

జగన్ పెట్టే కొత్త పార్టీకి తెలంగాణ ప్రాంతంలో నిలబడాలంటే మంచి పట్టున్న భారతీయ జనతా పార్టీ లేదా మరొక పార్టీతో పొత్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి. రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల్లో ఇలాంటి అవసరం జగన్‌కు లేదు. ఈ విషయాన్ని గ్రహించిన భాజపా నేతలు జగన్‌తో ఇప్పటి నుంచి టచ్‌లో ఉంటూ వస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

జానీ మాస్టర్... మీరు దోషి అయితే... దానిని అంగీకరించండి : మంచు మనోజ్ ట్వసీట్

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు.. స్పందించేందుకు నిరాకరించిన భార్య!!

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల సెకండ్ మూవీ మొదలైంది

రికార్డ్-బ్రేకింగ్ వ్యూయర్‌షిప్‌ను సాధించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

Show comments