Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌తో హరిరామ జోగయ్య మంతనాలు: పార్టీలో చేరికా?

Webdunia
ఒకనాటి కాంగ్రెస్ వృద్ధనేత, నర్సాపురం మాజీ ఎంపీ, మొన్నటి ప్రజారాజ్యం పార్టీ మాజీ నేత హరిరామ జోగయ్య కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డితో శుక్రవారం భేటీ అయ్యారు. జగన్‌తో కలిసి నడిచే ఉద్దేశ్యంతోనే ఈ భేటీ వెనుక ఉన్న రహస్యమని ఆయన సన్నిహితులు చెపుతున్నారు.

ఇదే విషయంపై జగన్ వర్గం అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న అంబటి రాంబాబుతో జోగయ్య నిరంతరం టచ్‌లో ఉంటూ మంతనాలు జరుపుతున్నట్టు వినికిడి. అంతేకాకుండా, హైదరాబాద్‌లో ఉంటున్న జగన్‌ను ఆయన నివాసంలో శుక్రవారం భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య అర్థగంట పాటు చర్చలు జరిగాయి.

ఈ సమావేశం అనంతరం జోగయ్య మీడియాతో మాట్లాతూ కేవలం మర్యాదపూర్వకంగానే భేటీ అయినట్టు చెప్పారు. తమ మధ్య ఎలాంటి రాజకీయాలు లేవన్నారు. అయితే, తన నుంచి కొన్ని సలహాలు, సూచనలు స్వీకరించారని చెప్పారు. అదేసమయంలో జగన్ కొత్త పార్టీ పెట్టడాన్ని తాను స్వాగతిస్తున్నట్టు జోగయ్య ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

జానీ మాస్టర్... మీరు దోషి అయితే... దానిని అంగీకరించండి : మంచు మనోజ్ ట్వసీట్

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు.. స్పందించేందుకు నిరాకరించిన భార్య!!

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల సెకండ్ మూవీ మొదలైంది

రికార్డ్-బ్రేకింగ్ వ్యూయర్‌షిప్‌ను సాధించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

Show comments