Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కో మండలం నుంచి ముగ్గురిని ఎంపిక చేయండి: చిరు

Webdunia
రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికల హడావుడి వాతావరణం ఉత్పన్నమవుతోంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే మధ్యంతర ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తాజాగా, చిరంజీవి కూడా ఇదే తరహా సూచనలను పార్టీ నేతలకు చేశారు.

అయితే, చిరంజీవి ఒక అడుగు ముందుకేసి.. ఒక్కో మండలం నుంచి ముగ్గురు నేతలను ఎంపిక చేయాలని గురువారం రాత్రి నేతలకు సూచించారు. ఆర్థిక బలంతో పాటు.. ఎలాంటి అవినీతి ఆరోపణలు, నేర చరిత్ర లేని వారిని గుర్తించి ఒక జాబితాను ఇవ్వాల్సిందిగా పార్టీ నేతలను కోరారు.

ఈ సూచనలను ఆంధ్రా, రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతలకు మాత్రమే చేశారు. జస్టీస్ శ్రీకృష్ణ కమిటి నివేదిక తర్వాత తెలంగాణ ప్రాంతంపై ఒక నిర్ణయం తీసుకుందామని ఆయన నేతలతో అన్నారు. అదేసమయంలో మధ్యంతర ఎన్నికలు అనివార్య కారణాల వల్ల ఉత్పన్నమైతే ఎన్నికలను ఎదుర్కొనేందుకు ధీటుగా పార్టీ శ్రేణులను కూడా ఇప్పటి నుంచే సమాయాత్తం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

జానీ మాస్టర్... మీరు దోషి అయితే... దానిని అంగీకరించండి : మంచు మనోజ్ ట్వసీట్

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు.. స్పందించేందుకు నిరాకరించిన భార్య!!

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల సెకండ్ మూవీ మొదలైంది

రికార్డ్-బ్రేకింగ్ వ్యూయర్‌షిప్‌ను సాధించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

Show comments