Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు మూడన్నరేళ్లే ఉంది... కానీ పదేళ్ల పని చేయాలి: సీఎం

Webdunia
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారంనాడు సచివాలయం ఉద్యోగులనుద్దేశించి ప్రసంగించారు. తనకు ఉన్నది కేవలం మూడున్నరేళ్ల కాలమేననీ, అయితే పదేళ్ల పని చేయాలన్న తపన ఉన్నదనీ అన్నారు.

ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వాధికారులందరూ ఒక జట్టుగా ఉంటూ పనిచేయాలని కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. శరీరంలో గుండెకు ఎంతటి ప్రాధాన్యం ఉన్నదో, సెక్రటేరియేట్ కు అంతటి ప్రాధాన్యం ఉన్నదని చెప్పారు.

సంక్షేమ పథకాల అమలు విషయంలో సిబ్బంది పారదర్శకంగా పనిచేయాలని, ఫలాలను ప్రజలకు అందేవిధంగా చూడాలన్నారు. అయితే ప్రభుత్వ రాబడికి ఇబ్బందులెదురయ్యాయనీ, త్వరలోనే వాటిని అధిగమించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

Show comments