Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజారాజ్యంలో ఏడుగురు ఎమ్మెల్యేలకు 'జగన్' 'గాలి' గాలం!!

Webdunia
ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలకు వైఎస్.జగన్మోహన్ రెడ్డితో పాటు.. కర్ణాటక మంత్రులు గాలి జనార్ధన్ రెడ్డిలు గాలం వేసినట్టు సమాచారం. దీంతో ప్రరాపా తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టు సమాచారం.

కొత్త మంత్రివర్గంలో చేరకుండా చిరంజీవిపై ఒత్తిడి తీసుకుని వచ్చేలా ఈ ఏడుగురు ఎమ్మెల్యేలను గాలి బ్రదర్స్ ప్రలోభాలకు గురి చేసినట్టు వినికిడి. కిరణ్ కుమార్ మంత్రివర్గంలో చేరితే ప్రరాపా నుంచి వైదొలుగుతామని హెచ్చరించడంతో చిరంజీవి అత్యవసరంగా కోర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి కూలంకుషంగా చర్చించారు.

చిరంజీవికి హెచ్చరిక చేసిన వారిలో ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి, తెలంగాణ ప్రాంతానికి ప్రరాపా నేత మహేశ్వర్ రెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, బనగానపల్లి ఎమ్మెల్యేతో పాటు.. కృష్ణా జిల్లాకు చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం. ప్రరాపాను మంత్రివర్గంలో చేరకుండా అడ్డుకుంటే ఏదోరూపంలో ఆదుకుంటామని గాలి బ్రదర్స్ వీరికి హామీ ఇచ్చినట్టు వినికిడి. ఆ మేరకు వారు చిరంజీవిపై ఒత్తిడి చేయడంతో ఆయన వెనక్కి తగ్గినట్టు సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

జానీ మాస్టర్... మీరు దోషి అయితే... దానిని అంగీకరించండి : మంచు మనోజ్ ట్వసీట్

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు.. స్పందించేందుకు నిరాకరించిన భార్య!!

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల సెకండ్ మూవీ మొదలైంది

రికార్డ్-బ్రేకింగ్ వ్యూయర్‌షిప్‌ను సాధించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

Show comments