Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయన కుయుక్తులు ఈనాటివి కావు: జగన్ వర్గీయులు

Webdunia
కాంగ్రెస్ అధిష్టానానికి విధేయత ప్రకటించిన ఎమ్మెల్సీ వైఎస్.వివేకానంద రెడ్డిపై వైఎస్.జగన్మోహన్ రెడ్డి వర్గీయులు ఫైర్ అయ్యారు. ఆయన కుయుక్తులు ఈనాటివి కావని వారు ఆరోపిస్తున్నారు. జగన్‌కు తెలియకుండానే కాంగ్రెస్ అధిష్టానానికి విధేయుడినేంటూ లేఖ రాసినపుడే ఆయన మనోగతం అర్థమైపోయిందన్నారు. అది ఈ రోజు ఆయన మాటల్లోనే నిరూపితమైందని వారు అభిప్రాయపడుతున్నారు.

తమ కుటుంబాన్ని చీల్చేందుకు కాంగ్రెస్ పార్టీ బాబాయ్‌ వివేకాకు పదవుల ఆశచూపి నీచ రాజకీయాలకు పాల్పడిందంటూ కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి తన బహిరంగ లేఖలో ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. దీనిపై వివేకానంద ఘాటుగానే స్పందించారు. అధిష్టానంపై మాట పడకుండా చూశారు. తానే స్వయంగా ఢిల్లీకి వెళ్లి మంత్రిపదవి కోసం లాబీయింగ్ చేసినట్టు చెప్పుకొచ్చారు.

ఈ వ్యాఖ్యలపై జగన్ వర్గీయులు మండిపడ్డారు. వైఎస్ పెట్టిన రాజకీయ భిక్షతో ఎదిగిన వివేకానంద.. ఇపుడు అధిష్టానం చేతిలో పావుగా మారారని ఆరోపించారు. మంత్రిపదవికి ఆశపడిన వివేకా కాంగ్రెస్ అధిష్టానం చేతిలో వివేకా బలిపశువుగా మారారన్నారు. అయితే, ఆయన కుటిల నీతి మూడు నాలుగు నెలల కిందటే పసిగట్టామన్నారు. ఇలాంటి వారు జగన్ వెంట రాకపోవడం వల్ల ఒరిగే నష్టమేమీ లేదన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

Show comments