Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీలో జగన్ రైలు బోగీ కాదు.. రైలింజన్: నటి రోజా

Webdunia
కాంగ్రెస్ పార్టీ అనే రైలుకు కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఒక రైలు బోగీ లాంటి వ్యక్తి కాదని, ఆ రైలును ముందుకు కదిలించగలిగే రైలింజన్ అని తెలుగుదేశం పార్టీ మాజీ మహిళా నేత, సినీ నటి ఆర్కే.రోజా అన్నారు. ఆమె హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్ రాష్ట్ర రాజకీయాలను జగన్ శాసిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.

జగన్ వంటి ప్రజాకర్షక నేతలు కాంగ్రెస్ పార్టీ కోల్పోవడం దురదృష్టకరమన్నారు. దీనికి కొంతమంది సీనియర్ నేతలు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే కాంగ్రెస్ అధిష్టానం ఆ విధంగా నడుచుకుందన్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లక తప్పదన్నారు.

ఇకపోతే.. కాంగ్రెస్ నేతలు అన్నట్టుగా కాంగ్రెస్ అనే రైలుకు జగన్ ఒక బోగీలాంటి వాడు కాదని, కాంగ్రెస్ అనే రైలుకు రైలింజన్ వంటివాడన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధోగతిపాలేనన్నారు. తెదేపా పరిస్థితి ఎటూ మీకు తెలుసునని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని రోజా అభిప్రాయపడ్డారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

Show comments