Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుదరని సయోధ్య: వైఎస్.వివేకానంద రాజకీయ సన్యాసం!?

Webdunia
ఎమ్మెల్సీ వైఎస్.వివేకానంద రెడ్డి మళ్లీ మాట మార్చారు. మంగళవారం ఇడుపులపాయలో వైఎస్.జగన్-వైఎస్.వివేకాల మధ్య ముఖాముఖి భేటీ జరిగింది. కేవలం రెండు మూడు సమావేశాలు మాత్రమే ఈ భేటీ జరిగింది. ఇందులో సుదీర్ఘ చర్చ జరుగలేదు. పైపెచ్చు... జగన్‌-వివేకాల మధ్య సయోధ్య కుదరలేదన్నది సమాచారం. దీంతో సమావేశం నుంచి వివేకా విసురుగా లేచి అర్థాంతరంగా వెళ్లి పోయారు.

పోతూపోతూ.. అధిష్టానానికి, కుటుంబానికి మధ్య నలిగి పోతున్నాననీ, ఎవరికీ న్యాయం చేయలేక పోతున్నానంటూ ఆయన వాపోయారు. పైపెచ్చు.. రాజకీయ సన్యాయం తీసుకుంటానని జగన్‌తో చెప్పినట్టు వినికిడి. ఇదే అంశంపై మధ్యాహ్నం 11.30 గంటలకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో వైఎస్.కుటుంబ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

Show comments