Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రవ్యాప్తంగా ఎస్సై రాత పరీక్షలు వాయిదా: హోంమంత్రి

Webdunia
గత మూడు నాలుగు రోజులుగా ఎస్సై పరీక్షలపై హైదరాబాదులో చెలరేగిన ఆందోళనల దృష్ట్యా, ఆయా పార్టీలు, జేఏసీల విజ్ఞప్తి మేరకు ఎస్సై రాత పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

ఇన్ని ఉద్రిక్త పరిస్థితుల నడుమ పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని తెలిపారు. రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితి నెలకొన్నప్పుడే పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.

14 ( ఎఫ్) నిబంధనపై కేంద్ర హోంమంత్రితో ముఖ్యమంత్రి రోశయ్య మాట్లాడారన్నారు. సాధ్యమైనంత త్వరలో సమస్యను పరిష్కరిస్తామని కేంద్రమంత్రి చిదంబరం చెప్పారన్నారు.

ఎస్సై రాత పరీక్షలు వాయిదా వేయడం మూలంగా సుమారు 18వేల మంది అభ్యర్థులు నిరాశకు గురవుతారని, కానీ వాయిదా వేయమని అన్ని పార్టీలు, జేఏసీలు అడుగుతున్నాయి కనుక వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. గత రెండుమూడు రోజులుగా ప్రభుత్వం మొండివైఖరి ప్రదర్శిస్తోందనీ, భేషజాలకు పోతోందని కొన్ని పార్టీలు విమర్శించాయన్నారు.

కానీ నిరుద్యోగుల బాధను అర్థం చేసుకున్న దరిమిలా ప్రభుత్వం పరీక్షను నిర్వహించేందుకు మొగ్గు చూపిందని తెలిపారు. అయితే అందరూ వద్దని చెపుతున్నప్పుడు కొంతకాలం వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సబిత వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

బాపు సినిమా చూసి నాకు రెమ్యునరేషన్ వచ్చేలా చేయండి : యాక్టర్ బ్రహ్మాజీ

RGV on Saaree: శారీ.. చీరలో ఉన్న అమ్మాయి.. రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

Show comments