Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోరుబావిలో పడిన మహేష్‌ను వీడని మృత్యువు

Webdunia
సోమవారం, 18 జనవరి 2010 (18:02 IST)
బోరు బావిలో పడిన మహేష్ మృతి చెందాడు. ఏడేళ్ళ బాలుడిని సజీవంగా రక్షించేందుకు వరంగల్ జిల్లా అధికార యంత్రాంగంతో పాటు.. ప్రైవేటు సంస్థలు రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. బోరుబావిలో పడేటపుడే తలకిందులు పడటం వల్ల బాలుడు మృతి చెందినట్టు వైద్యులు చెపుతున్నారు.

వరంగల్ జిల్లా తొర్రూరు మండలం పోలెపల్లి శివారు చంద్రుతాండాకు చెందిన ధరావత్ మహేష్ ప్రమాదవశాత్తు 35 అడుగుల బోరు బావిలో పడిన విషయం తెల్సిందే. ఆ బాలుడి ప్రాణాలు కాపాడేందుకు జిల్లా యంత్రాంగం గత 24 గంటల పాటు శ్రమించినా మహేష్‌ను రక్షించలేక పోయింది.

అప్పులు చేసి తవ్వించిన బోరుబావే తమ ఆశాజ్యోతి ప్రాణాలు తీయడంతో ఆ బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మహేష్ మరణ వార్త తెలియడంతో చంద్రుతాండాలో విషాద ఛాయలు అలముకున్నాయి. అలాగే, ఆపరేషన్ ప్రారంభమైనప్పటి నుంచి అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్, ఎస్పీలు కూడా కళ్లు చెమర్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమెరికా నుంచి కన్నప్ప భారీ ప్రమోషన్స్ కు సిద్ధమయిన విష్ణు మంచు

థగ్ లైఫ్ ఫస్ట్ సింగిల్‌ తెలుగులో జింగుచా.. వివాహ గీతం రేపు రాబోతుంది

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అక్టోబరు 31వ తేదీన పెళ్లి చేసుకుంటావా? ప్రియురాలికి సినీ దర్శకుడు ప్రపోజ్ (Video)

'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

Show comments