Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీజీపీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి: దత్తన్న

Webdunia
శుక్రవారం, 15 జనవరి 2010 (15:17 IST)
తెలంగాణ ఉద్యమంపై రాష్ట్ర డీజీపీ గిరీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండించింది. దీనికి నిరసనగా ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ శుక్రవారం రాజధానిలోని గన్ పార్కు వద్ద ధర్నాకు దిగారు.

ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. డీజీపీ వైఖరిని ఖండించారు. గిరీష్ కుమార్ వ్యక్తిగతంగా మంచివారైనప్పటికీ ఆయన రాజకీయ పార్టీ నేతగా ప్రకటనలు చేయడం సరికాదన్నారు. అందువల్ల ఆయన చేసిన వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకోవాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు.

ఇకపోతే.. రాజీనామాల అంశంపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎంపీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే రాజీనామాలను ఉపసంహరించుకున్న వారు తమ వైఖరిని వెల్లడించాలని కోరారు.

ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో నక్సలైట్లు ఉన్నట్ట వ్యాఖ్యానించారు. ప్రధానంగా.. చిన్న రాష్ట్రాలు ఏర్పాటు వల్ల మావోయిస్టుల పట్టుసాధిస్తారని అన్నారు. దీనిపై అన్ని రాజకీయ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

Show comments