Webdunia - Bharat's app for daily news and videos

Install App

సత్యం కుంభకోణంపై దర్యాప్తుకు ప్రత్యేక కోర్టు: కేబినెట్

Webdunia
FILE
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణంపై దర్యాప్తును వేగవంతం చేసే దిశగా ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి మండలి గురువారం నిర్ణయించింది.

గురువారం సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన రాష్ట్ర కేబినేట్ సమావేశమైంది. ఈ సందర్భంగా 50 సంవత్సరాలు నిండిన గీతకార్మికులకు ప్రతినెల రూ. 200 వృద్ధాప్య పించను ఇచ్చేందుకు మంత్రి మండలి ఆమోదించింది. ఇందుకోసం రూ. 18 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది.

అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రబలుతున్న అంటువ్యాధుల నియంత్రణకు కార్యచరణ రూపొందించాలని కేబినెట్ తీర్మానించింది. జిల్లా కలెక్టర్ల పనిభారం తగ్గించేందుకు రంగారెడ్డి జిల్లా మినహా 22 జిల్లాల్లో అదనపు జాయింట్ కలెక్టర్ల నియామకాలపై కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

28°C టెంపరేచర్ జానర్‌లో మూవీ సాగదు: నిర్మాత సాయి అభిషేక్

ప్రియదర్శి, పరపతి పెంచే చిత్రం సారంగ పాణి జాతకం: కృష్ణప్రసాద్

రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

Show comments