Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ మిస్సింగ్: ఇదేనా.. మన అభివృద్ధి!

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2009 (17:06 IST)
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ రెండోది. అత్యధిక జనాభా కలిగిన రెండో దేశం. ప్రపంచంలో అగ్రదేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్‌లతో పోటీ పడుతూ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్న దేశం.. మన హిందుస్థాన్.

21 వ శతాబ్దిలోకి సగర్వంగా కాలిడిన మనం.. ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన ప్రసార, సమాచార శాఖను సొంతం చేసుకున్నాం. అయితే, దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తూ.. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తూ.. చుక్కాని లేని రాష్ట్ర కాంగ్రెస్‌కు దిక్సూచిగా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు.

అలాంటి ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రయాణిస్తూ వచ్చిన హెలికాఫ్టర్ మాయమై కొన్ని గంటలైనా ఇంతవరకు ఆచూకీ తెలియలేదు. ముఖ్యంగా.. వైఎస్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ఎక్కడ ల్యాండ్ అయిందో కూడా తెలుసుకోలేక పోవడం అత్యంత విషాదకరంగా చెప్పుకోవచ్చు.

కొత్త పుంతలు తొక్కుతున్న శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ.. సీఎం ఆచూకీని తెలుసుకోలేక పోవడం మన సమాచార వ్యవస్థ ఏ మేరకు అభివృద్ధి చెందిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి వైఎస్సార్ సంఘటనే అభివృద్ధి చెందిందని గొప్పలు చెప్పుకుంటున్న సమాచార వ్యవస్థ ఏ మేరకు వెనుకుబడి ఉందే స్పష్టం చేస్తోంది.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments