Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళిత క్రిస్టియన్లా.. అయితే ఓకే: ముఖ్యమంత్రి

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2009 (10:55 IST)
File
FILE
రాష్ట్రంలోని దళిత క్రిస్టియన్లను దళితలుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి తెలుగుదేశం, ప్రజారాజ్యం, తెలంగాణ రాష్ట్ర సమితి, సీపీఐ, సీపీఎం, ఎంఐఎం పార్టీలు సమర్థించాయి. కాగా, ఈ తీర్మానం హిందువులకు పూర్తి వ్యతిరేకం అంటూ, దాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది.

అలాగే, లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ కూడా వ్యతిరేకించారు. మత ప్రాదిపదికన రిజర్వేషన్లు కల్పించరాదాని ఆయన సభకు విజ్ఞప్తి చేశారు. ఇదిలావుండగా, రాష్ట్రంలోని దూదేకుల కులానికి చెందిన ముస్లింలను దళితులుగా చేయాలని మజ్లీస్ పార్టీ విన్నివించింది.

దీనికి అన్ని పార్టీలు ఆమోదం తెలిపితే మజ్లిస్ వినతిని కూడా తీర్మానంలో చేరుస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ తీర్మానాన్ని కేంద్రం ఆమోదిస్తే షెడ్యూల్ కులాల వారితో సమానంగా దళిత క్రిస్టియన్లకు కూడా అన్ని రకాల ప్రయోజనాలూ వర్తిస్తాయి. రిజర్వేషన్లు కూడా వారికి అందుబాటులోకి వస్తాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments