Webdunia - Bharat's app for daily news and videos

Install App

జోరుగా సాగుతున్న గ్యాస్ నిక్షేపాల వెలికితీత

Webdunia
సోమవారం, 30 జూన్ 2008 (18:49 IST)
WD PhotoWD
కాకినాడ తీరంలోని కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌ పరధిలోని గ్యాస్ నిక్షేపాల వెలికితీత పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ పనుల్లో గుజరాత్ పెట్రోలియం, రిలయన్స్ సంస్థలు నిమగ్నమై వున్నాయి. ఈ బేసిన్‌లో ఉత్పత్తి అయ్యే గ్యాస్‌ను కాకినాడ వాసులకు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 340 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు.

కాకినాడ పట్టణంలో 28 కిలోమీటర్ల పొడవున ప్రధాన గ్యాస్ లైన్ నిర్మాణం చేపట్టేందుకు సర్వే కూడా పూర్తి చేశారు. ఈ నిర్మాణం ద్వారా ప్రతి ఇంటింటింకి గ్యాస్ కనెక్షన్లను ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ పథకం ఇప్పటికే గుజరాత్‌లో విజయవంతం కావడంతో అక్కడకు ఒక ప్రత్యేక కమిటీని పంపి సమీక్షించాలని కాకినాడ నగరపాలక సంస్థ పరిపాలనా యంత్రాంగం నిర్ణయించింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments