Webdunia - Bharat's app for daily news and videos

Install App

తగ్గుతున్న ఆధ్యాత్మికత: జయేంద్ర సరస్వతి

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2008 (20:52 IST)
WD
రాను రాను ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన తగ్గిపోతుందని, ఇది ప్రమాదకరమి కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అన్నారు. ముఖ్యంగా పిల్లల్ని సంస్కరించేందుకు తమ పీఠం ద్వారా ప్రత్యేక కార్యక్రమం చేస్తున్నట్లు చెప్పారు.

విజయవాడలో ఒక ధార్మిక కార్యక్రమానికి శంకర మఠం వచ్చిన స్వామి మీడియాతో మాట్లాడారు. వచ్చే వేసవిలో పిల్లలకు ఉచితంగా నీతి కథలు, ఆధ్యాత్మిక కథల పుస్తకాలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఉపాధ్యాయులకు దేశవ్యాప్తంగా శిక్షణ ఇచ్చేందుకు తమ కంచి కామకోటి పీఠం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments