Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూరోకు వెయ్యి కోట్ల డాలర్లు ఇవ్వనున్న భారత్!

Webdunia
FILE
అప్పుల ఊబిలో కూరుకు పోయిన 17 దేశాల ఐరోపా సమాజాన్ని ఆదుకోవడానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి అదనంగా ప్రకటించిన 43వేల కోట్ల డాలర్ల ఆర్థిక ప్యాకేజికి భారత దేశం తన వంతుగా వెయ్యి కోట్ల డాలర్ల సాయాన్ని ప్రకటించింది. జి-20 దేశాల శిఖరాగ్ర సమావేశం ప్లీనరీ సెషన్‌నుద్దేశించిన ప్రసంగించిన సందర్భంగా ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ సహాయాన్ని ప్రకటించారు.

అప్పుల ఊబిలో కూరుకుపోయి దివాలా తీసే స్థితిలో ఉన్న ఐరోపా కూటమి దేశాలను ఆదుకోవడానికి ఐఎంఎఫ్ ప్రకటించిన ప్యాకేజికి అన్ని దేశాలు తమ వంతు సహాయాన్ని పెంచాలన్న డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఐఎంఎఫ్ ప్రకటించిన 43వేల డాలర్ల ప్యాకేజీకి తన వంతుగా వెయ్యి కోట్ల డాలర్లు సాయంగా ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

Show comments