Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడో త్రైమాసికంలో ఎస్‌బీఐ లాభం రూ.3,806 కోట్లు

Webdunia
ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మార్కెట్ అంచనాలకు మించిన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. 2010 డిసెంబర్‌ 31వ తేదీతో ముగిసిన మూడో త్రైమాసికానికి ఎస్‌బీఐ కన్సాలిడేటెడ్ నికరలాభం 13.45 శాతం వృద్ధి చెంది 3,806.49 కోట్ల రూపాయలకు చేరుకుంది.

గత యేడాడి ఇదే కాలానికి బ్యాంకు ఆర్జించిన నికరలాభం 3,354.94 కోట్ల రూపాయలు. మొత్తం ఆదాయం 14.7 శాతం పెరిగి 32,231.45 కోట్ల రూపాయల నుంచి (గత ఏడాది ఇదే త్రైమాసికం) 36,966.87 కోట్ల రూపాయలకు చేరుకన్నట్టు ఆ బ్యాంకు ఛైర్మన్ ఓపీభట్ శనివారం ప్రకటించారు.

ప్రధానంగా లాభాలు భారీగా పెరగడంతో నికర వడ్డీ ఆదాయం పాత్ర కీలకంగా ఉందన్నారు. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన సమీక్షా త్రైమాసికంలో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం 40 శాతం వృద్ధి చెంది 8,782 కోట్ల రూపాయల నుంచి 12,306 కోట్ల రూపాయలకు పెరిగిందని వివరించారు. తాము స్వచ్ఛందంగా రానిబాకీల కోసం ప్రొవిజనింగ్‌ను పెంచకపోయి ఉంటే లాభం 32.31 శాతం వృద్ధి చెంది 3,280 కోట్ల రూపాయలకు చేరేదని ఎస్‌బిఐ చైర్మన్ ఒపి భట్ పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

జానీ మాస్టర్... మీరు దోషి అయితే... దానిని అంగీకరించండి : మంచు మనోజ్ ట్వసీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

Show comments