తగ్గిన ఆహార ద్రవ్యోల్బణం.. అయినా తగ్గని కూరగాయల ధరలు!!

Webdunia
ఆహార ద్రవ్యోల్బణం తగ్గింది. ఈనెల ఒకటో తేదీతో ముగిసిన వారాంతానికి ఆహార ద్రవ్యోల్బణం కొంతమేరకు తగ్గి 16.91 శాతం వద్ద ఆగింది. అంతకుముందు వారంతో పోల్చుకుంటే ఇది 18.32 శాతంగా ఉంది. అయితే, ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ మండుతున్న కూరగాయలు, ఉల్లిపాయలు, ఇతర ఆహార వస్తువుల ధరల్లో మాత్రం ఏమాత్రం తేడా కనిపించడం లేదు.

ద్రవ్యోల్బణం 1.41 శాతం మేరకు తగ్గినప్పటికీ కూరగాయల ధరలు మాత్రం వార్షిక ప్రాతిపదికన పరిశీలిస్తే 70.73 శాతం మేర పెరుగుదల నమోదు చేసుకున్నట్టు ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ.. ఉల్లిపాయల ధరలు మాత్రం కిందికి దిగిరావడం లేదు.

ఫలితంగా ఉల్లి ధరతో పాటు గుడ్డు, మాంసం వంటి ఆహార వస్తువులు 16.70 శాతం మేర పెరిగాయి. పాల ధర 13.20 శాతం, పండ్ల ధర 17.71 శాతం మేర పెరుగుదలను నమోదు చేసుకున్నట్టు ఆ ప్రకటన తెలిపింది. అయితే పప్పుధాన్యాలు 14.84, గోధుమలు 4.87, బంగాళాదుంపలు 1.67, తృణధాన్యాలు 0.12 శాతం వంతున తగ్గాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొత్త బిజినెస్ ప్రారంభించిన సమంత.. నటి, నిర్మాత, వ్యాపారవేత్తగా శామ్ అదుర్స్

మైనర్ బాలికతో శృంగారం చేసే మహానుభావులకు థ్రిల్‌గా ఉంటుంది : చిన్మయి

అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి సారీ చెప్పిన మంత్రి కొండా సురేఖ

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

Show comments