Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలోనే ఉల్లి ధరలు దిగొస్తాయి: ప్రణబ్ ముఖర్జీ

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2010 (10:03 IST)
దేశంలో ఉల్లిపాయల కొరత ఏర్పడటంతో ఒక్కసారిగా ఆకాశాన్నంటిన ఉల్లి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని, ప్రస్తుత పరిస్థితి త్వరలోనే నియంత్రణలోకి వస్తుందని కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉల్లి ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని చెప్పారు. "ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించాం. దిగుమతి సుంకాన్ని పూర్తిగా తొలగించాం. దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలు మార్కెట్‌లకు చేరుకున్నాయి. ధరలు కూడా తగ్గుముఖం పడతాయ"ని ప్రణబ్ అన్నారు.

కొన్ని రకాల పండ్లు, కూరగాయలు, పాలు వంటి ఆహార ఉత్పత్తులు ఆయా సీజన్‌లను బట్టి ఉత్పత్తి అవుతాయని, మార్కెట్లో కొన్నిసార్లు డిమాండుకు తగ్గట్లుగా వీటిని సరఫరా చేయడంలో అంతరాయం ఏర్పడుతుందని, ఫలితంగానే ధరలు పెరిగుతున్నాయని ప్రణబ్ వివరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

Show comments