Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదేళ్లలో రూ. 11,000 కోట్ల టర్నోవర్ లక్ష్యం: యుపిఎల్

Webdunia
ప్రస్తుతమున్న రూ. 5,400 కోట్ల టర్నోవర్‌ను వచ్చే ఐదేళ్ళలో రూ. 11, 000 కోట్లకు చేర్చే లక్ష్యాలతో అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయనున్నట్టు యునైటెడ్‌ ఫాస్పరస్‌ లిమిటెడ్‌ (యుపిఎల్‌) ఇంటిగ్రేటెడ్‌ విభాగం హెడ్‌ భూపేన్‌ దూబే వ్యాఖ్యానించారు.

యుపిఎల్‌ అనుబంధ సంస్థ అడ్వాంటా ఇండియా ఆధ్వర్యంలో వచ్చే సంవత్సరం కాలంలో 12 రకాల హైబ్రిడ్‌ వెరైటీలను రైతులకు అందించనున్నామని, ముఖ్యంగా సంవత్సరంలో ఎప్పుడైనా వేసుకోగల టమోటా, బెండ తదితర రకాలను విడుదల చేస్తామని తెలిపారు.

తమ శాఖలను చైనా, బ్రెజిల్‌ తదితర దేశాలకూ విస్తరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సాధారణ బీర విత్తనాలతో 10 టన్నుల దిగుబడి వస్తే అనితా బ్రాండ్‌తో 15 టన్నుల వరకూ దిగుబడి వచ్చిందని రైతులు తెలిపారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments