Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టీల్ ధరలను పెంచిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా

Webdunia
ఆదివారం, 4 ఏప్రియల్ 2010 (11:12 IST)
దేశీయ ఇనుము ఉత్పత్తి కర్మాగారమైన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెల్) సంస్థ స్టీల్ ధరలను పెంచినట్లు ప్రకటించింది.

ప్రతి టన్ను స్టీల్ ధరల్లో రూ. 2500లు పెచినట్లు సెల్ ఛైర్మెన్ ఎస్‌కే రూంగ్టా తెలిపారు. ముడి వస్తువుల ధరలు పెరగడంతో స్టీల్ ధరలను పెచాల్సివచ్చిందని ఆయన వెల్లడించారు. తమ సంస్థకు చెందిన స్టీల్ ఉత్పత్తుల ధరలను పెంచామని, ఇందులో రూ. 2,000ల నుంచి రూ. 2,500ల వరకు పెంచినట్లు ఆయన పేర్కొన్నారు.

పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని ఆయన తెలిపారు. ఇదిలావుండగా ప్రస్తుతం పెరిగిన స్టీల్ ధరలు తాత్కాలికమేనని కేంద్ర ఉక్కు శాఖామంత్రి వీరభద్ర సింగ్ వెల్లడించారు. కాగా సెల్ స్టీల్ ధరలను పెంచడంతో ఎస్సార్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ సంస్థలు కూడా ధరలను పెంచాయి.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments