Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాధారణ బడ్జెట్: బంగారం-వెండిలు మరింత ప్రియం

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2010 (13:50 IST)
విత్తమంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టిన 2010-11 సంవత్సర సాధారణ బడ్జెట్ పుణ్యమాని బంగారం, వెండి ధరలు మరింత ప్రియం కానున్నాయి. బంగారం నిల్వలో భారత్ పదో స్థానంలో ఉందని ఆర్థిక సర్వే వెల్లడించిన మరుసటి రోజే ఈ ధరలకు రెక్కలు రావడం గమనార్హం. బంగారం, వెండిపై ఎక్సైజ్ సుంకాలను పెంచుతున్నట్టు ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు.

ఫలితంగా వీటి ధరలు అమాంతం పెరగనున్నాయి. అంతేకాకుండా, ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతిపై విధించే సుకాన్ని తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో దేశీయంగా సెల్‌ఫోన్ ధరలు మరింత చౌక ధరక అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు.. మైక్రోవేవ్‌లు, ఆటవస్తువుల ధరలు కూడా బాగాగ తగ్గనున్నాయి.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments