Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే ఇందిరాగాంధీ, రాజీవ్ ఖతమయ్యారు... అజంఖాన్

Webdunia
శనివారం, 12 ఏప్రియల్ 2014 (14:04 IST)
FILE
ఎన్నికలు 2014 నేపధ్యంలో నాయకులు తమతమ వివాదాస్పద వ్యాఖ్యలతో రెచ్చిపోతున్నారు. నోటికి వచ్చింది వచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. ములాయం సింగ్ యాదవ్ అయితే కుర్రాళ్లు రేప్ చేస్తుంటారనీ, అలాగని వారిని ఉరి తీస్తే ఎలా అంటూ ప్రశ్నించి మహిళా సంఘాల ఆగ్రహానికి గురయ్యారు.

ఇపుడు తాజాగా ఉత్తరప్రదేశ్ మంత్రి అజంఖాన్ వంతు వచ్చింది. అప్పట్లో జయప్రదపై విమర్శనాస్త్రాలు సంధించే అజం తాజాగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులపై బాణాలు వదిలాడు.

రాజీవ్ గాంధీ బాబ్రీ మసీదు గేట్లు తెరవాలని ఆదేశించినందుకు, అతని సోదరుడు సంజయ్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు బలవంతంగా చేయించినందుకు, ఇందిరా గాంధీ స్వర్ణదేవాలయానికి బుల్డోజర్లను పంపినందుకు ఖతమయ్యారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాళ్లలా చేసినందుకే అల్లా అలా వారిని శిక్షించారంటూ వ్యాఖ్యానించారు. దీనిపై దుమారం రేగుతోంది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments