Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచిన్ వేల కోట్ల సంపాదనకు పీవీ కారణం... పవన్ కళ్యాణ్

Webdunia
మంగళవారం, 22 ఏప్రియల్ 2014 (19:16 IST)
WD
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వేలకోట్లు ఆర్జించడానికి కారణం తెలంగాణ నుంచి దేశ ప్రధానమంత్రి అయిన పీవీ నరసింహరావు అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా నరేంద్ర మోడీ భాజపా ఎన్నికల ప్రచార సభలో పవన్ మాట్లాడారు.

సచిన్ వేల కోట్ల సంపాదన వెనక ఉన్న లెక్కను చెప్పుకొచ్చారు. అప్పట్లో పీవీ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల ఫలితంగానే మల్టీ నేషనల్ కంపెనీలన్నీ సచిన్ వెనుక క్యూ కట్టాయని చెప్పారు. ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధిని చూపించిన పీవీని కాంగ్రెస్ పార్టీ ఘోరంగా అవమానించిందని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు.

అభివృద్ధి చేయడమంటే అదేదో కేవలం రింగురోడ్డులను నిర్మించి రియల్ ఎస్టేట్ ద్వారా డబ్బులు దండుకోవడం కాదన్నారు. నీరు, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాల కల్పనే అభివృద్ధి అని చెప్పారు. ఇవన్నీ గుజరాత్ రాష్ట్రంలో నరేంద్ర మోడీ చేసి చూపించారంటూ పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments