Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరులో నారా లోకేష్... కడపలో జగన్ రోడ్ షో... జన ప్రభంజనం...

Webdunia
శుక్రవారం, 18 ఏప్రియల్ 2014 (16:17 IST)
WD
2014 ఎన్నికలు నేపధ్యంలో సీమాంధ్రలో తెదెపా వర్సెస్ వైకాపాగా ప్రచారం సాగుతోంది. జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ ప్రచారం చేస్తున్నా జనం భారీగా హాజరవుతున్నారు. ముఖ్యంగా నిన్నటి నుంచి జగన్ కడప పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారానికి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. కూడళ్లు పూర్తిగా జన సంద్రమైపోతున్నాయి.

WD

మరోవైపు చిత్తూరులో నారా లోకేష్ యువ ప్రభంజనం యాత్ర సాగిస్తున్నారు. ఇక్కడ కూడా జనం పెద్దఎత్తున తరలివచ్చారు. ఐతే ఏ నాయకుడు సీమాంధ్రకు న్యాయం చేస్తాడో ఎవరికి ఓటు వెయ్యాలన్నది ఇపుడు సీమాంధ్ర ప్రజల ముందు ఉన్న పెద్ద సవాల్. మరి ఎవరికి పట్టం కడతారో వెయిట్ అండ్ సీ.

వెబ్దునియా పై చదవండి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments