Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరీంనగర్‌కు సోనియాగాంధీ... కొద్దిసేపు చిరంజీవితో భేటీ...

Webdunia
బుధవారం, 16 ఏప్రియల్ 2014 (16:12 IST)
FILE
బుధవారంనాడు కరీంనగర్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న బహిరంగసభకు సోనియాగాంధీ మరికొద్దిసేపట్లో హాజరు కానున్నారు. ఈ సభను టీ కాంగ్రెస్ నాయకులు బ్రహ్మాండంగా నిర్వహించి సోనియా మెప్పు పొందాలని కాళ్లకు బలపాలు కట్టుకుని అక్కడే ఉన్నారు. ఇప్పటికే సోనియా గాంధీ హకీంపేటకు చేరుకుని కరీంనగర్ బయలుదేరుతున్నారు. ఐతే హకీంపేటలో కాంగ్రెస్ కేంద్రమంత్రి చిరంజీవితో కొద్దిసేపు సోనియా గాంధీ ముచ్చటించారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం సీమాంధ్రలో కూడా ఎన్నికల ప్రచారానికి రావాలని చిరంజీవి సోనియాను అభ్యర్థించినట్లు సమాచారం. ఐతే దీనిపై సోనియా గాంధీ త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments