Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో బాలికలే టాప్

Webdunia
File
FILE
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలను రాష్ట్ర మంత్రి పార్థసారథి ఆదివారం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో బాలికలు టాప్‌లో నిలిచారు. ఫస్టియర్‌లో 54.6 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోల్చితే ఒక శాతం మంది అదనంగా ఉత్తీర్ణులైనట్లు మంత్రి తెలిపారు.

ఈ ఫలితాల్లో బాలురు 50.22 శాతం, బాలికలు 59.46 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలలో కృష్ణా జిల్లా 74శాతంతో మొదటి స్థానంలో ఉండగా, విశాఖ జిల్లా 66 శాతంతో ద్వితీయ స్థానంలో ఉన్నట్టు తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా 40 శాతంతో చివరి స్థానంలో ఉందని తెలిపారు. మే 22 నుంచి సప్లిమెంటరీ పరిక్షలు నిర్వహిస్తారు. మే 3 లోగా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి చెప్పారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments