నవరాత్రుల్లో ఏడవ రోజున (సెప్టెంబర్ 27) కాళరాత్రి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈమెను ఆకుపచ్చ రంగుల దుస్తులతో అలంకరించాలి. ఉత్సవ పూజ మహా సప్తమిగా పిలువబడే ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. ఈ రోజున భక్తులు నీలపు రంగు దుస్తులను ధరించాలి. కాళరాత్రిని పూజి
నవరాత్రుల్లో ఏడవ రోజున (సెప్టెంబర్ 27) కాళరాత్రి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈమెను ఆకుపచ్చ రంగుల దుస్తులతో అలంకరించాలి. ఉత్సవ పూజ మహా సప్తమిగా పిలువబడే ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. ఈ రోజున భక్తులు నీలపు రంగు దుస్తులను ధరించాలి. కాళరాత్రిని పూజించడం ద్వారా భక్తులు ఆపదలు, అరిష్టాల నుంచి బయటపడతారు.
ఈ రోజున సరస్వతీ దేవిని ఆవాహనం చేసుకోవాలి. మూల నక్షత్ర ఆవాహన ముహూర్తం నిడివి రెండు గంటల 22 నిమిషాలు. ముహూర్తం 3.45 నుంచి 06.07 గంటల వరకు. ఈ రోజు నుంచి సరస్వతీ పూజ ప్రారంభం అవుతుంది.
ఈ రోజున కాళరాత్రిని ఈ క్రింది మంత్రముతో స్తుతిస్తే.. దారిద్ర్య ఈతిబాధలు తొలగిపోతాయి. కాళరాత్రి అమ్మవారి మంత్రము...