Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి నాటికి అందుబాటులో ‘కొవిషీల్డ్‌’

Webdunia
మంగళవారం, 1 డిశెంబరు 2020 (22:35 IST)
వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌ నాటికి కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను భారత మార్కెట్‌లో అందుబాటులో వస్తోంది. ఈ విషయాన్ని పూనేకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) తెలిపింది.

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం టీకాను భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) ‘కొవిషీల్డ్‌’ పేరుతో అభివద్ధి చేసి, పరీక్షిస్తోందని తెలిసిందే. ప్రస్తుతం ఈ సంస్థ రెండు, మూడో విడత ట్రయల్స్‌ నిర్వహిస్తోంది.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ వ్యాక్సిన్‌ అభివృద్ధిపై నిర్వహించిన టూర్‌లో భాగంగా సీరం ఇనిస్టిట్యూట్‌ను సందర్శించారు.

అనంతరం సంస్థ సీఈఓ అదర్‌ పూనావాలా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతి కోసం అపెక్స్‌ డ్రగ్‌ రెగ్యులరేటర్‌కు రెండువారాల్లో దరఖాస్తు చేయనున్నట్లు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments