Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి నాటికి అందుబాటులో ‘కొవిషీల్డ్‌’

Webdunia
మంగళవారం, 1 డిశెంబరు 2020 (22:35 IST)
వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌ నాటికి కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను భారత మార్కెట్‌లో అందుబాటులో వస్తోంది. ఈ విషయాన్ని పూనేకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) తెలిపింది.

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం టీకాను భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) ‘కొవిషీల్డ్‌’ పేరుతో అభివద్ధి చేసి, పరీక్షిస్తోందని తెలిసిందే. ప్రస్తుతం ఈ సంస్థ రెండు, మూడో విడత ట్రయల్స్‌ నిర్వహిస్తోంది.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ వ్యాక్సిన్‌ అభివృద్ధిపై నిర్వహించిన టూర్‌లో భాగంగా సీరం ఇనిస్టిట్యూట్‌ను సందర్శించారు.

అనంతరం సంస్థ సీఈఓ అదర్‌ పూనావాలా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతి కోసం అపెక్స్‌ డ్రగ్‌ రెగ్యులరేటర్‌కు రెండువారాల్లో దరఖాస్తు చేయనున్నట్లు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments