Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు మాజీ సీఎం పన్నీర్‌సెల్వంపై కత్తితో దాడి?

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత నమ్మినబంటు, మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే తిరుగుబాటునేత ఓ పన్నీర్ సెల్వంపై గుర్తు తెలియని ఓ యువకుడు కత్తితో దాడి చేసేందుకు యత్నించాడు. తిరుచ్చి విమానాశ్రయంలో ఆదివారం

Webdunia
ఆదివారం, 6 ఆగస్టు 2017 (14:26 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత నమ్మినబంటు, మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే తిరుగుబాటునేత ఓ పన్నీర్ సెల్వంపై గుర్తు తెలియని ఓ యువకుడు కత్తితో దాడి చేసేందుకు యత్నించాడు. తిరుచ్చి విమానాశ్రయంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. దీంతో విమానాశ్రయంలో కొద్దిసేపు కలకలం చెలరేగింది. 
 
తొలుత అతడు విమానాశ్రయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పురిచ్చితలైవి అమ్మ వర్గం అధినేత పన్నీరు సెల్వంతో ఫొటో దిగాలనుకున్నాడు. అందుకు అక్కడున్న భద్రతా బలగాలు అనుమతించలేదు. దాంతో అతడు కత్తిని బయటకు తీసి బెదిరించాడు. ఈ ఘటనతో నివ్వెరపోయిన సీఐఎస్ఎఫ్ బలగాలు వెంటనే ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నాయి. ఆ యువకుడిని తిరుచ్చి జిల్లా మున్నారుపురంకు చెందిన వాడిగా గుర్తించారు. అతడ్ని పోలీసులు విచారిస్తున్నారు. 

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments