Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవి సెలవులు.. భార్య పుట్టింటికి వెళ్లింది.. పనిమనిషితో గడిపిన భర్త.. చివరికి?

Webdunia
శుక్రవారం, 10 మే 2019 (11:56 IST)
వేసవి సెలవులు కావడంతో భార్య పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక ఆ భర్త పనిమనిషిపై కన్నేశాడు. అదను చూసుకుని పనిమనిషితో శారీరక సుఖం అనుభవించాడు. కానీ చివరికి పనిమనిషితో గడిపిన పాపానికి పరువుతో పాటు డబ్బును కోల్పోయి పోలీసులను ఆశ్రయించాడు ఓ యువకుడు. ఈ ఘటన చెన్నై నగరంలోని ఈసీఆర్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. చెన్నై, తిరువాన్మయూర్‌లో నివసిస్తున్న మనోజ్.. తన భార్యాపిల్లలు సమ్మర్ కంటూ పుట్టింటికి వెళ్లడంతో.. పనిమనిషి చిత్రతో ఖుషీఖుషీగా వున్నాడు. మనోజ్ తన సొంతిటిట్లోనే చిత్రతో శారీరకంగా కలిసేవాడు. ఓసారి చిత్ర బంధువు మనోజ్ ఇంటికి రావడం.. ఆ సమయంలో ఇరువురు సన్నిహితంగా వుండటం చూసి.. మనోజ్‌ను బెదిరించడం మొదలెట్టాడు. 
 
ఇలా రెండు లక్షలకు పైగా నగదును గుంజేశాడు. దాంతో ఆగకుండా మరో లక్ష రూపాయలు కావాలని లేకుంటే భార్యతో ఈ విషయాన్ని చెప్తానని, వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. ఇక చేసేది లేక మనోజ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న పనిమనిషి చిత్ర, ఆమె బంధువును గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments