Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘర్షణలు వద్దు.. సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందాం.. మందిరంపై యోగి మాట

వివాదాస్పద రామమందిర నిర్మాణంపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఘర్షణ వాతావరణం లేకుండా, సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు.

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2017 (16:08 IST)
వివాదాస్పద రామమందిర నిర్మాణంపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఘర్షణ వాతావరణం లేకుండా, సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. 
 
ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక 'పాంచజన్య'కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో సుప్రీంకోర్టు సూచనను స్వాగతించారు. 'సుప్రీంకోర్టు అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంది. దీనికోసం ప్రభుత్వ సహకారం కావాల్సి వస్తే అందుకు సిద్ధంగా ఉన్నాం' అని ఆయన తెలిపారు.
 
కాగా, రామమందిరం వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని పక్షం రోజుల క్రితం సుప్రీంకోర్టు చేసిన విషయం తెల్సిందే. అయోధ్య అంశం సున్నితమైన, భావోద్వేగాలతో కూడుకున్నదని, కోర్టు వెలుపల సంబంధిత పార్టీలు కలిసి చర్చించుకుని ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయాలని మార్చి 21న సుప్రీంకోర్టు సూచించింది. ఈ సూచనపై యోగి ఆదిత్యనాథ్ పై విధంగా స్పందించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments