Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘర్షణలు వద్దు.. సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందాం.. మందిరంపై యోగి మాట

వివాదాస్పద రామమందిర నిర్మాణంపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఘర్షణ వాతావరణం లేకుండా, సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు.

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2017 (16:08 IST)
వివాదాస్పద రామమందిర నిర్మాణంపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఘర్షణ వాతావరణం లేకుండా, సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. 
 
ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక 'పాంచజన్య'కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో సుప్రీంకోర్టు సూచనను స్వాగతించారు. 'సుప్రీంకోర్టు అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంది. దీనికోసం ప్రభుత్వ సహకారం కావాల్సి వస్తే అందుకు సిద్ధంగా ఉన్నాం' అని ఆయన తెలిపారు.
 
కాగా, రామమందిరం వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని పక్షం రోజుల క్రితం సుప్రీంకోర్టు చేసిన విషయం తెల్సిందే. అయోధ్య అంశం సున్నితమైన, భావోద్వేగాలతో కూడుకున్నదని, కోర్టు వెలుపల సంబంధిత పార్టీలు కలిసి చర్చించుకుని ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయాలని మార్చి 21న సుప్రీంకోర్టు సూచించింది. ఈ సూచనపై యోగి ఆదిత్యనాథ్ పై విధంగా స్పందించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప హిట్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే, అల్లు అర్జున్‌లో ఎస్.వి. రంగారావ్ ఉన్నాడు

Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

బిల్వ పత్రంలో ఔషధ గుణాలు, ఎలా ఉపయోగపడతాయి?

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

తర్వాతి కథనం
Show comments