Webdunia - Bharat's app for daily news and videos

Install App

సస్పెండ్ చేస్తే ఇక ఇంటికే : యూపీ ప్రభుత్వ అధికారులకు సీఎం షాక్

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి, విధులకు డుమ్మాకొడుతూ, క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడే అధికారులకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వార్నింగ్ ఇచ్చారు. తప్పు మీద తప్పులు చేస్తున్న ప్ర

Webdunia
మంగళవారం, 30 మే 2017 (10:41 IST)
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి, విధులకు డుమ్మాకొడుతూ, క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడే అధికారులకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వార్నింగ్ ఇచ్చారు. తప్పు మీద తప్పులు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను ఇకపై ఎంతమాత్రమూ సహించేది లేదని ఆయన హెచ్చరించారు. 
 
ముఖ్యంగా... క్రమశిక్షణ చర్యల కింద సస్పెన్షన్ వేటుకు గురైన అధికారులు, కొంతకాలం తర్వాత తిరిగి విధుల్లోకి చేరుతున్నారని, ఇకపై అటువంటిది ఉండబోదని చెప్పారు. అధికారి తప్పు చేస్తూ పట్టుబడితే, డిస్మిస్ చేసి శాశ్వతంగా ఉద్యోగానికి దూరం చేస్తామని హెచ్చరించారు. అందువల్ల ప్రభుత్వ అధికారులు మరింత జాగ్రత్తగా విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments