Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీ పేరుతో ఏ ఒక్క స్కీమ్ ఉండకూడదు.. ఆ పథకాల పేర్లు మార్చండి : సీఎం యోగి ఆదేశం

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వ పాలనతో సమాజ్‌వాదీ పేరుతో ప్రారంభించిన అన్ని ప్రభుత్వ పథకాల పేర్లను మార్చు చేయాల్సిందిగా ఆయ

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (16:29 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వ పాలనతో సమాజ్‌వాదీ పేరుతో ప్రారంభించిన అన్ని ప్రభుత్వ పథకాల పేర్లను మార్చు చేయాల్సిందిగా ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ పథకాల పేర్ల ముందు సమాజ్‌వాదీ అనే పేరు కనిపించడానికి వీల్లేదని ఆయన ఆదేశించారు. పైగా, అలాంటి పథకాలకు ముఖ్యమంత్రి అని పేరు పెట్టాలని సూచించారు. 
 
లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ "సమాజ్ వాదీ అన్న పేరుతో కొనసాగుతున్న పథకాలన్నిటినీ కేబినెట్ ముందు ప్రవేశపెట్టాలి. ఆ పథకాలన్నిటికీ ‘ముఖ్యమంత్రి’ పథకాలుగా నామకరణం చేస్తాం" అని అన్నారు. 
 
ఇంతకుముందు అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం.. ప్రభుత్వ పథకాల ముందు సమాజ్‌వాదీ పేరును జోడించింది. ఎన్ఆర్‌హెచ్ఎమ్ కింద నడిచే అంబులెన్సులకు సైతం సమాజ్‌వాదీ అంబులెన్స్ సర్వీస్ అని పేరుపెట్టింది. వీటన్నింటినీ రద్దు చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

తర్వాతి కథనం
Show comments