Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ నుంచి ప్రశాంత్ భూషణ్.. యోగేంద్ర యాదవ్ బహిష్కరణ!

Webdunia
శనివారం, 28 మార్చి 2015 (14:08 IST)
ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌లు బహిష్కరించారు. ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసినందుకు గాను వారిని పార్టీ నుంచి, పార్టీ జాతీయ కార్యవర్గం నుంచి బహిష్కరించారు. ఈ మేరకు ఇదే సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 
 
అనంతరం పార్టీలో అసమ్మతికి ఆజ్యం పోసి, క్రమశిక్షణ ఉల్లంఘించిన వీరిద్దరినీ పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై వారిద్దరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ నేతలు గూండాల్లా వ్యవహరించారని ఆరోపించారు. పార్టీలో సంస్కరణలు కోరుతున్న వారిపై పిడిగుద్దులు కురిపించారని వారు తెలిపారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments