Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాణసంచా కాల్చడంపై వెనక్కి తగ్గిన యడ్డ్యూరప్ప సర్కార్

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (18:29 IST)
దీపావళి సందర్భంగా బాణసంచాలు కాల్చడంపై పలు రాష్ట్రాలు ఇప్పటికే నిషేధం విధించింది. కరోనా నేపథ్యంలో ఎవరూ బాణసంచా కాల్చకూడదంటూ ఢిల్లీ సహ పలు రాష్ట్రాలు ఆదేశాలు జారీ చేశాయి. కర్ణాటకలో యడ్డ్యూరప్ప ప్రభుత్వం కూడా బాణసంచాపై నిషేదం విధించింది.
 
అయితే ఈ విషయంలో యడ్డ్యూరప్ప కాస్త వెనక్కి తగ్గారు. బాణసంచాను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుందని, అందువల్ల వాయు కాలుష్యం లేని గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవాలని యడ్డ్యూరప్ప తెలిపారు. గ్రీన్ క్రాకర్స్ కాల్చడం ఎలాంటి అభ్యంతరం లేదని తెలి పారు.
 
బాణసంచా తయారుచేసే కంపెనీలు కూడా పర్యావరణానికి హాని కలగని వాటినే తయారు చేయాలని, అలాంటి వాటినే అమ్మాలని తెలిపారు. పిల్లలు, వృద్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దీపావళి జరుపుకోవాలని తెలిపారు. కరోనా కట్టడికి తమ ప్రభుత్వం అన్ని రకాలైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments