Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధర్మశాలలో ప్రధాని నరేంద్ర మోడీకి యామి గౌతమ్ స్వాగతం

Webdunia
గురువారం, 7 నవంబరు 2019 (19:07 IST)
రైజింగ్ హిమాచల్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ 2019 బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన నటి యామి గౌతమ్ నవంబర్ 7 మరియు 8 తేదీలలో జరిగే రెండు రోజుల సదస్సులో పాల్గొనడానికి నిన్న ధర్మశాల చేరుకున్నారు. బిలాస్‌పూర్‌లో తన మూలాలను కలిగి ఉన్న ఈ నటి చండీఘర్‌‌లో పెరిగారు. నటనను వృత్తిగా ఎంచుకున్న యామీ ముంబైలో వుంటున్నారు.
 
ఇక అసలు విషయానికి వస్తే, ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. యామి ఈ మధ్యాహ్నం ప్రధానిని కలిసి కొద్దిసేపు ముచ్చటించారు. ఆ తర్వాత ఇద్దరూ ఆహారాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ మరియు రాష్ట్ర పారిశ్రామిక మంత్రి బిక్రామ్ ఠాకూర్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments