Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధర్మశాలలో ప్రధాని నరేంద్ర మోడీకి యామి గౌతమ్ స్వాగతం

Webdunia
గురువారం, 7 నవంబరు 2019 (19:07 IST)
రైజింగ్ హిమాచల్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ 2019 బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన నటి యామి గౌతమ్ నవంబర్ 7 మరియు 8 తేదీలలో జరిగే రెండు రోజుల సదస్సులో పాల్గొనడానికి నిన్న ధర్మశాల చేరుకున్నారు. బిలాస్‌పూర్‌లో తన మూలాలను కలిగి ఉన్న ఈ నటి చండీఘర్‌‌లో పెరిగారు. నటనను వృత్తిగా ఎంచుకున్న యామీ ముంబైలో వుంటున్నారు.
 
ఇక అసలు విషయానికి వస్తే, ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. యామి ఈ మధ్యాహ్నం ప్రధానిని కలిసి కొద్దిసేపు ముచ్చటించారు. ఆ తర్వాత ఇద్దరూ ఆహారాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ మరియు రాష్ట్ర పారిశ్రామిక మంత్రి బిక్రామ్ ఠాకూర్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర, థియేటర్లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి ఉద్వేగానికి లోనైన ధనుష్ (video)

Kubera: ఆసక్తి కలిగిస్తూ, ఆలోచింపజేసేదిగా కుబేర చిత్రం - కుబేర ఫుల్ రివ్యూ

కుబేర ఫస్ట్ హాఫ్ అదుర్స్.. రివ్యూ

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments