Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాకూబ్ ఏం చేస్తున్నాడు..? మధ్యాహ్నం భోజనం చేశాడా..?

Webdunia
బుధవారం, 29 జులై 2015 (21:24 IST)
యాకూబ్ మెమన్.... ముంబయి పేలుళ్ళ కేసులో ముద్దాయి. గురువారం తెల్లవారితే ఉరి తీస్తారు. ఆయన ప్రస్తుతం నాగ్‌పూర్ జైళ్ళో చాలా టెన్షన్ టెన్షన్ ఉన్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు విచారణ గురించి పదే పదే విచారిస్తున్నాడు. మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు.
 
రేపు ఉదయం ఏడు గంటలకల్లా ఉరికంబం ఎక్కనున్న యాకుబ్ మెమన్ ఈ మధ్యాహ్నం నుంచి ఏమీ తినడం లేదు. తీర్పు ఏమని వచ్చిందో తెలుసుకునేందుకు మాటిమాటికీ నాగ్‌పూర్ జైలు గార్డులను అడుగుతున్నాడు. 
 
రాష్ట్రపతి నిర్ణయం గురించి, కేంద్ర హోంశాఖ నిర్ణయం గురించి అడుగుతున్నాడు. మరోవైపు అధికారులు జైలు పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments