Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందే భారత్ రైలు పరోటాలో పురుగు.. వీడియో వైరల్

Webdunia
బుధవారం, 3 మే 2023 (10:17 IST)
parota
తిరువనంతపురం నుంచి కాసర్‌గోడ్ వరకు వందే భారత్ రైలును ప్రారంభించారు. గత నెల 25న తిరువనంతపురంలో రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలుపై కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. దీంతో రైలు అద్దాలు పగిలిపోయాయి. 
 
ఈ రైలులోని ఈ-1 కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించిన ప్రయాణీకులకు ఆహారంగా పరోటాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడికి అందించిన పరోటాలో పురుగును గుర్తించారు. దీంతో షాక్‌కు గురైన ప్రయాణికుడు పరోటా పార్శిల్‌ను అలాగే వుంచి.. కాసర్‌గోడ్‌కు రాగానే రైల్వే స్టేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ ఫిర్యాదుపై పాలక్కాడ్ రైల్వే డివిజన్‌కు సమాచారం అందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments