Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందే భారత్ రైలు పరోటాలో పురుగు.. వీడియో వైరల్

Webdunia
బుధవారం, 3 మే 2023 (10:17 IST)
parota
తిరువనంతపురం నుంచి కాసర్‌గోడ్ వరకు వందే భారత్ రైలును ప్రారంభించారు. గత నెల 25న తిరువనంతపురంలో రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలుపై కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. దీంతో రైలు అద్దాలు పగిలిపోయాయి. 
 
ఈ రైలులోని ఈ-1 కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించిన ప్రయాణీకులకు ఆహారంగా పరోటాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడికి అందించిన పరోటాలో పురుగును గుర్తించారు. దీంతో షాక్‌కు గురైన ప్రయాణికుడు పరోటా పార్శిల్‌ను అలాగే వుంచి.. కాసర్‌గోడ్‌కు రాగానే రైల్వే స్టేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ ఫిర్యాదుపై పాలక్కాడ్ రైల్వే డివిజన్‌కు సమాచారం అందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments