Webdunia - Bharat's app for daily news and videos

Install App

శాలరీల్లో కోత.. విస్ట్రన్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ వర్కర్ల ఆవేశం.. చితక్కొట్టారు..

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (17:40 IST)
Wistron
ఐఫోన్ తయారీ సంస్థ విస్ట్రన్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ నుంచి యాపిల్ ఐఫోన్, ఐటీ ప్రొడక్ట్‌లు అయిన లెనోవా, మైక్రోసాఫ్ట్ లాంటివి ఉత్పత్తి అవుతుంటాయి. ఈ సంస్థపై వేతనాల సమస్యతో వర్కర్లు ఆందోళనకు దిగారు. ఆందోళనతో ఆపకుండా.. తైవాన్‌లో హెడ్ క్వార్టర్స్ ఉన్న విస్ట్రన్ కార్పొరేషన్ వర్కర్లు విధ్వంసానికి పాల్పడ్డారు.

ప్లాంట్ బయట పార్క్ చేసి ఉంచిన కార్లు, ఫర్నిచర్‌ను, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. కోలార్ జిల్లాలోని నరసాపురా ఇండస్ట్రియల్ ఏరియా నుంచి 51కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది.
 
వర్కర్లు రాళ్లు, అద్దాలు పగలగొట్టి, వాహనాలు చెడగొట్టి, ఫర్నిచర్ ధ్వంసం చేసి, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు పాడుచేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు శాలరీ సమస్యలే కారణమని తెలుస్తోంది. చాలామంది ఉద్యోగులు కాంట్రాక్ట్ మీదే పనిచేస్తున్నారని.. అంతేకాకుండా వారి శాలరీలో చాలా రకాల కోతలు విధిస్తూ వచ్చిందని కంపెనీపై వర్కర్లు ఆరోపించారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments