Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సులో మహిళ వాంతులు: తల బైటకి పెట్టగానే తెగి రోడ్డుపై పడింది

ఐవీఆర్
సోమవారం, 27 జనవరి 2025 (12:04 IST)
కర్నాటక రాష్ట్రంలోని మైసూరులో భయానక సంఘటన జరిగింది. బస్సులో ఎక్కిన ఓ ప్రయాణికురాలుకి వాంతులు అవుతుండటంతో బస్సు కిటికీ అద్దం తీసి వాంతి చేసుకునేందుకు తల బైటకు పెట్టింది. అంతే... తల తెగి ఎగిరి రోడ్డుపై పడింది.
 
ఈ భయానక ఘటన వివరాలు ఇలా వున్నాయి. కర్నాటకలోని ఆలహళ్లి గ్రామ నివాసి 58 ఏళ్ల శివలింగమ్మ కర్నాటక ఆర్టీసి బస్సు ఎక్కింది. బస్సులో కుడివైపు సీట్లో కూర్చుని ప్రయాణిస్తుండగా ఆమెకి వాంతులు అయ్యాయి. దీనితో తలను బైటకు పెట్టి వాంతి చేసుకుంటోంది. ఇంతలో వాయువేగంతో దూసుకు వచ్చిన టిప్పర్ లారీ బస్సును రాసుకుంటూ వెళ్లింది. ఈ ఘటనలో శివలింగమ్మ తల, కుడి చేయి రెండూ తెగి ఎగిరి రోడ్డుపై పడ్డాయి. ఈ ఘటన చూసి బస్సులో ప్రయాణికులు భయంతో కేకలు వేసారు. ఐతే టిప్పర్ లారీ డ్రైవర్ తన వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్లిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anupama : దెయ్యంలా వుంటావని అమ్మ తిడుతుండేది : అనుపమ పరమేశ్వరన్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

తర్వాతి కథనం
Show comments