Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సులో మహిళ వాంతులు: తల బైటకి పెట్టగానే తెగి రోడ్డుపై పడింది

ఐవీఆర్
సోమవారం, 27 జనవరి 2025 (12:04 IST)
కర్నాటక రాష్ట్రంలోని మైసూరులో భయానక సంఘటన జరిగింది. బస్సులో ఎక్కిన ఓ ప్రయాణికురాలుకి వాంతులు అవుతుండటంతో బస్సు కిటికీ అద్దం తీసి వాంతి చేసుకునేందుకు తల బైటకు పెట్టింది. అంతే... తల తెగి ఎగిరి రోడ్డుపై పడింది.
 
ఈ భయానక ఘటన వివరాలు ఇలా వున్నాయి. కర్నాటకలోని ఆలహళ్లి గ్రామ నివాసి 58 ఏళ్ల శివలింగమ్మ కర్నాటక ఆర్టీసి బస్సు ఎక్కింది. బస్సులో కుడివైపు సీట్లో కూర్చుని ప్రయాణిస్తుండగా ఆమెకి వాంతులు అయ్యాయి. దీనితో తలను బైటకు పెట్టి వాంతి చేసుకుంటోంది. ఇంతలో వాయువేగంతో దూసుకు వచ్చిన టిప్పర్ లారీ బస్సును రాసుకుంటూ వెళ్లింది. ఈ ఘటనలో శివలింగమ్మ తల, కుడి చేయి రెండూ తెగి ఎగిరి రోడ్డుపై పడ్డాయి. ఈ ఘటన చూసి బస్సులో ప్రయాణికులు భయంతో కేకలు వేసారు. ఐతే టిప్పర్ లారీ డ్రైవర్ తన వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్లిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments